లోకేష్‌కు చేదు అనుభవం.. | People Protest Against Nara Lokesh In East Godavari | Sakshi
Sakshi News home page

లోకేష్‌కు చేదు అనుభవం..

Jan 11 2019 3:16 PM | Updated on Mar 20 2024 3:59 PM

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. పెద్దాపురం మండలం కట్టమూరులో శుక్రవారం జరిగిన మంచినీటి పథకం ప్రారంభోత్సవానికి లోకేష్‌ హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. పచ్చనేతలకు అనుకూలమైన వారికే మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నారంటూ మహాలక్ష్మి అనే మహిళ లోకేష్‌ను నిలదీశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement