అభివృద్ధి నినాదంతో మేం ప్రజల్లోకి వెళ్తున్నాం | PM Modi Speech To Karnataka BJP Leaders Via Namo App | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 26 2018 7:56 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ప్రజలను మభ్యపెట్టి గెలవాలని బీజేపీ ఏనాడూ ప్రయత్నించలేదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం బీజేపీ శ్రేణులను ఉద్దేశించి నమో యాప్‌ ద్వారా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement