పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతాం | Pulwama Attack-Complete Freedom Given To Security Forces, Says PM Modi | Sakshi

పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతాం

Feb 15 2019 11:46 AM | Updated on Mar 22 2024 11:14 AM

కశ్మీర్‌లో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.  కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం  ముగిసిన తర్వాత ఆయన విలే​కరులతో మాట్లాడుతూ... పాకిస్తాన్‌ చాలా పెద్ద తప్పు చేసిందని, దాడికి పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పుల్వామాలో ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజల రక్తం మరిగిపోతోందని తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement