రాళ్లు.. కర్రలతో దాడులు చేసుకున్న విద్యార్థి సంఘాలు | Satavahana University becomes a tranquilizer | Sakshi
Sakshi News home page

రాళ్లు.. కర్రలతో దాడులు చేసుకున్న విద్యార్థి సంఘాలు

Published Tue, Dec 26 2017 9:09 AM | Last Updated on Wed, Mar 20 2024 12:04 PM

కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ రణరంగంగా మారింది. సోమవారం పీడీఎస్‌యూ, డీఎస్‌యూ, బీఎస్‌ఎఫ్, టీవీవీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వర్సిటీ ఎదుట మనుధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రతులను దహనం చేయడంతో వివాదం చెలరేగింది. ఫలితంగా ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యార్థి సం ఘాలు.. వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్ప రం రాళ్లురువ్వుకునే వరకు పరిస్థితి వెళ్లింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement