అతివేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఈ సంఘటన అసోంలోని జాలుక్బరీలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు అందులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గోలపరా నుంచి గువాహటి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.
లోయలో పడ్డ కారు: ఆరుగురి మృతి
Published Tue, Oct 10 2017 6:59 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement