భర్త, అత్తమామల అదనపు కట్నం వేదింపులు భరించలేక జువ్వాడి శ్రీలత (32) ముంబాయిలోని తన మేనమామ వెంగళ్రావు ఇంట్లో సోమవారం ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం రాత్రి రామంతాపూర్లోని అత్తాగారింటికి శ్రీలత మృతదేహాన్ని బంధువులు తీసుకొచ్చారు.విషయం తెలుసుకున్న శ్రీలత అత్తమామలు జువ్వాడి రాజేశ్వర్రావు, ఆశాలతలు ఇంటికి తాళం వేసి పరారయ్యారు.