జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో ప్రారంభం | Telangana CM KCR Flags Off JBS-MGBS Metro | Sakshi
Sakshi News home page

జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో ప్రారంభం

Feb 7 2020 4:52 PM | Updated on Mar 22 2024 11:10 AM

భాగ్యనగర వాసుల మెట్రో కల సంపూర్ణమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభించిన యజ్ఞం నేటితో నెరవేరింది. హైదరాబాద్ మెట్రో తొలిదశ ప్రాజెక్ట్‌ పూర్తయ్యింది. 2008 మే 14న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నగర మెట్రోప్రాజెక్ట్‌ రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement