ఈనాటి ముఖ్యాంశాలు | Today news Round Up 1st Feb Union Budget 2020 Sitharaman Announces Major Income Tax Relief | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Sat, Feb 1 2020 8:29 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను  ప్రవేశపెట్టిన  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తనదైన శైలిలో ప్రసంగించారు.  మధ్యమధ్యలో  తమిళ కవితలు, దానికి అర్థాలు చెబుతూ ఆసక్తికరంగా బడ్జెట్‌ను వినిపించారు. ఇదిలా ఉండగా 2020-21 కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం ,విద్య,ఆరోగ్యం, గ్రామీణ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు కేంద్ర బడ్జెట్‌ తమకు నిరాశ కలిగించిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement