గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న పేరుతో పాదయాత్ర భీమవరం మండలం దొంగపిండి గ్రామంలో నిర్వహించారు. ఇందులో వైస్సార్సీపీ మండల కన్వీనర్ తిరుమాని ఏడుకొండలు, వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Published Mon, Jan 29 2018 1:24 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM
గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న పేరుతో పాదయాత్ర భీమవరం మండలం దొంగపిండి గ్రామంలో నిర్వహించారు. ఇందులో వైస్సార్సీపీ మండల కన్వీనర్ తిరుమాని ఏడుకొండలు, వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.