ఆ హక్కు మీకెక్కడిది : మల్లాది విష్ణు | Why Chandrababu Scared Of IT Raids Vellampalli Srinivas | Sakshi
Sakshi News home page

Oct 20 2018 6:59 PM | Updated on Mar 21 2024 10:48 AM

 కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయం కోసం 50 కోట్ల విలువైన స్థలం ధారాదత్తం చేయటం దారుణమని వైఎస్సార్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. శనివారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement