వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు | YSRCP MLA Chevireddy Bhaskar Reddy Complaint To Sate Election Commissioner Over Removing Of Votes Issue | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు

Published Fri, Feb 15 2019 4:50 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

పనిగట్టుకుని వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల ఓట్లను టీడీపీ నేతలు తొలగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కలిశారు. అన్యాయంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్లను తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement