కందుకూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య | YSRCP Worker Murdered In Anantapuram District | Sakshi
Sakshi News home page

కందుకూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

Published Fri, Mar 30 2018 7:25 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. కందుకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త శివారెడ్డిని దారుణంగా చంపారు. ఇటుకలపల్లి నుంచి కందుకూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివారెడ్డిని టీడీపీ కార్యకర్తలు కాపుకాసి వేటకొడవళ్లతో నరికిచంపారు. పీర్ల పండగ సందర్భంగా కందుకూరులో ఇటీవల ఓ గొడవ జరిగింది. ఆ ఘటనను ఆసరాగా చేసుకొని టీడీపీ కార్యకర్తలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని భావిస్తున్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement