గల్ఫ్‌తో దశాబ్ధాల అనుబంధం | PM Narendra Modi Addresses Indians, Launches Temple | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 12 2018 7:38 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

సైబర్‌ స్పేస్‌ దుర్వినియోగం కాకుండా, ఉగ్రవాదుల చేతిలో చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సాంకేతికతను అభివృద్ధికోసం ఉపయోగించే ఓ నియంత్రణ వ్యవస్థగానే వినియోగించుకోవాలని విధ్వంసం కోసం కాదని ఆయన పేర్కొన్నారు. దుబాయ్‌లో ఆదివారం జరిగిన వరల్డ్‌ గవర్నమెంట్‌ సమిట్‌లో మోదీ ప్రసంగించారు.

Advertisement
 
Advertisement