కిరోసిన్ పోసుకుని విద్యార్థిని ఆత్మహత్య | 9th class student commits suicide | Sakshi
Sakshi News home page

కిరోసిన్ పోసుకుని విద్యార్థిని ఆత్మహత్య

Published Sat, Apr 9 2016 5:10 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

గిద్దలూరు మండలం ఉప్పలపాడులో విషాదం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న జడల కల్యాణి(14) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

గిద్దలూరు (ప్రకాశం జిల్లా) : గిద్దలూరు మండలం ఉప్పలపాడులో విషాదం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న జడల కల్యాణి(14) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గది తలుపులు మూసివేసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలపాలై ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement