స్కూల్ లోగుర్తుతెలియని మృతదేహం | A person's body Found in school | Sakshi
Sakshi News home page

స్కూల్ లోగుర్తుతెలియని మృతదేహం

Sep 21 2015 11:26 AM | Updated on Sep 15 2018 4:12 PM

విశాఖపట్నం జిల్లా సీలేరు మండలం దారకొండ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఓ వ్యక్తి మృతదేహాం వెలుగు చూసింది.

ప్రభుత్వ పాఠశాలలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వెలుగు చూసింది. విశాఖపట్నం జిల్లా సీలేరు మండలం దారకొండ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఓ వ్యక్తి మృతదేహాన్ని విద్యార్థులు కనుగొని స్థానికులకు చెప్పారు. స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల కథనం మేరకు మృతుడి వయస్సు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. అతడు గ్రామానికి చెందిన వ్యక్తి కాదని తెలిసింది. మృతుడి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement