
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వైఎస్సార్ కడప: రాయచోటి గిరిజన హాస్టల్లో కలుషిత అల్పాహారం వల్ల 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో నీరసించిన విద్యార్థులను అధికారులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Published Sat, Jul 13 2019 2:20 PM | Last Updated on Sat, Jul 13 2019 2:21 PM
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వైఎస్సార్ కడప: రాయచోటి గిరిజన హాస్టల్లో కలుషిత అల్పాహారం వల్ల 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో నీరసించిన విద్యార్థులను అధికారులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment