హిమాచల్‌కు వెళ్లిన ఏపీ హోం మంత్రి | andhra pradesh home minister moves to himachal pradesh | Sakshi

హిమాచల్‌కు వెళ్లిన ఏపీ హోం మంత్రి

Jun 14 2014 1:11 AM | Updated on Sep 2 2017 8:45 AM

తెలుగు విద్యార్థులు మృత్యువాతపడ్డ హిమాచల్‌ప్రదేశ్ లార్జి డ్యామ్ ప్రాంతానికి ఏపీ హోంమంత్రి చినరాజప్ప శుక్రవారం బయలుదేరి వెళ్లారు.

సాక్షి, హైదరాబాద్: తెలుగు విద్యార్థులు మృత్యువాతపడ్డ హిమాచల్‌ప్రదేశ్ లార్జి డ్యామ్ ప్రాంతానికి ఏపీ హోంమంత్రి చినరాజప్ప శుక్రవారం బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నాలుగు రోజుల పాటు సహాయక చర్యలను చినరాజప్ప దగ్గరుండి పర్యవేక్షించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement