చంద్రబాబుతో డీజీపీ భేటీ | AP DGP RP Thakur Met CM Chandrababu Naidu In Amaravati | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో డీజీపీ భేటీ

Published Wed, Nov 14 2018 11:12 AM | Last Updated on Wed, Nov 14 2018 1:11 PM

AP DGP RP Thakur Met CM Chandrababu Naidu In Amaravati - Sakshi

నారా చంద్రబాబు నాయుడు, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌

ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో డీజీపీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడితో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేతాలు సమావేశం అయ్యారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో డీజీపీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు వారాల్లోగా నోటీసులకు సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెల్సిందే. వైఎస్‌ జగన్‌ కేసులో తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు సంబంధిత కోర్టులో తుది చార్జిషీట్‌ దాఖలు చేయవద్దని కూడా పోలీసులకు స్పష్టం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement