28 వరకు అసెంబ్లీ సమావేశాలు | Assembly meetings up to 28 | Sakshi
Sakshi News home page

28 వరకు అసెంబ్లీ సమావేశాలు

Published Tue, Mar 6 2018 3:14 AM | Last Updated on Tue, Mar 6 2018 3:14 AM

Assembly meetings up to 28 - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 28 వరకు జరగనున్నాయి. 17 రోజుల పాటు సభ నిర్వహించనున్నారు. సోమవారం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.

ఈ నెల 9, 10, 11, 17, 18, 24, 25 తేదీల్లో సభకు సెలవులుగా నిర్ణయించారు. సమావేశంలో సీఎం చంద్రబాబు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథ్‌రెడ్డి, బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement