హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ ఏపీ ప్రధాన కార్యదర్శిగా సి.మధుసూదన రెడ్డిని నియమించారు. చిత్తూరు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా టి.ఆదికేశవులు రెడ్డిని నియమించారు.
చిత్తూరు జిల్లా పార్టీ క్రమశిక్షణా సంఘం సభ్యుడిగా తిరుపతికి చెందిన మణిని నియమించారు.
**
వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా మధుసూదన రెడ్డి
Published Thu, Nov 13 2014 2:39 PM | Last Updated on Tue, May 29 2018 4:15 PM
Advertisement
Advertisement