న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు. ఢిల్లీలోని మోదీ నివాసంలో ఏపీ బడ్జెట్ కేటాయింపులపై ప్రధానితో చంద్రబాబు చర్చిస్తారని సమాచారం.
Published Sun, Feb 15 2015 7:44 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు. ఢిల్లీలోని మోదీ నివాసంలో ఏపీ బడ్జెట్ కేటాయింపులపై ప్రధానితో చంద్రబాబు చర్చిస్తారని సమాచారం.