బోయలు.. టీడీపీ కరివేపాకులు | cheating has become common think for TDP party | Sakshi
Sakshi News home page

బోయలు.. టీడీపీ కరివేపాకులు

Published Sun, Mar 23 2014 3:31 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM

వాల్మీకులను మోసగించడం తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీగా మారింది. వెన్నుపోటు రాజకీయాలతో ప్రతి ఎన్నికల్లో వీరిని కరివేపాకులా వాడుకుని వదిలేయడం జరుగుతోంది.

 వాల్మీకులను మోసగించడం తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీగా మారింది. వెన్నుపోటు రాజకీయాలతో ప్రతి ఎన్నికల్లో వీరిని కరివేపాకులా వాడుకుని వదిలేయడం జరుగుతోంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలో మెజార్టీ ఓట్లు కలిగిన ఈ కులస్తులను పల్లకీలు మోసేందుకే పరిమితం చేస్తోంది.
 
 సీటు ఇచ్చినట్లే ఇచ్చి కుర్చీ లాగేసుకోవడంతో బోయలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పార్టీ అధినేత సమక్షంలోనే బోయ పార్థసారధిపై దాడి  జరగడంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement