సీపీఐ(ఎంఎల్‌) సీనియర్‌ నాయకురాలు మృతి | CPI ML Senior Leader Jayamma Passes Away | Sakshi
Sakshi News home page

సీపీఐ(ఎంఎల్‌) సీనియర్‌ నాయకురాలు మృతి

Published Mon, Feb 24 2020 5:26 PM | Last Updated on Mon, Feb 24 2020 5:36 PM

CPI ML Senior Leader Jayamma Passes Away - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ సీనియర్‌ నాయకురాలు కామ్రేడ్‌ జయమ్మ సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పలాస ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. 70 ఏళ్లుగా గిరిజన సాయుధ పోరాటంలో ఆమె చురుకైన పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో 35 సంవత్సరాలు అజ్ఞాతవాసంలోనే ఉన్నారు. అనంతరం 1995లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం జనజీవనానికే మొగ్గు చూపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement