
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో మంగళవారం సాయంత్రం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100,రూ.500 గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 2 కంపార్ట్మెంట్లు నిండాయి.
గదుల వివరాలు:
ఉచిత గదులు - 34, రూ.50 గదులు- 17,
రూ.100 గదులు-14, రూ.500 గదులు- 1 ఖాళీగా ఉన్నాయి.
ఆర్జితసేవా టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం-119 ఖాళీ ఉన్నాయి
సహస్ర దీపాలంకరణ సేవ-245 ఖాళీ ఉన్నా యి. వసంతోత్సవం-106 ఖాళీ ఉన్నాయి
బుధవారం ప్రత్యేకసేవ - సహస్ర కలశాభిషేకం