సర్వ దర్శనానికి 10 గంటలు
Published Wed, Jun 7 2017 10:57 AM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు 24 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. కాలి నడకన కొండపైకి చేరుకున్న భక్తుల దర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
Advertisement
Advertisement