ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు
Published Wed, Dec 16 2015 8:33 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM
ఒంగోలు : ప్రకాశం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున పలుచోట్ల భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాలోని వెలిగండ్ల, రాంగోపాల్ పురంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement