చిత్తూరు జిల్లాలో బస్సుపై ఏనుగుల దాడి | Elephants in Chittoor District bus attack | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో బస్సుపై ఏనుగుల దాడి

Published Thu, Jan 8 2015 9:06 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

రామకుప్పం మండలం రామాపురం సమీపంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

చిత్తూరు: రామకుప్పం మండలం రామాపురం సమీపంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అటుగా వస్తున్నబస్సుకు ఏనుగులు అడ్డంగా వచ్చాయి.   ఒకసారిగా బస్సుపై దాడి చేశాయి.

భయంతో ప్రయాణికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. అందరూ ఒకేసారిగా పరుగులు  తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురికి గాయాలయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement