ఎన్ కౌంటర్ కేసు:వచ్చే వారానికి వాయిదా వేసిన సుప్రీం | encounter case postponed next week in supreme court | Sakshi
Sakshi News home page

ఎన్ కౌంటర్ కేసు:వచ్చే వారానికి వాయిదా వేసిన సుప్రీం

Published Mon, Apr 20 2015 12:40 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

ఎన్ కౌంటర్ కేసు:వచ్చే వారానికి వాయిదా వేసిన సుప్రీం - Sakshi

ఎన్ కౌంటర్ కేసు:వచ్చే వారానికి వాయిదా వేసిన సుప్రీం

న్యూఢిల్లీ: శేషాచలం అడవుల్లో జరిగిన తమిళ కూలీల ఎన్ కౌంటర్ పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో విచారణకు సంబంధించి సీనియర్ న్యాయవాది రాంజెఠ్మాలానీ అందుబాటులో లేకపోవడంతో పిటిషనర్ల విచారణను వాయిదా వేయాలని సుప్రీంకు విన్నవించారు. 

 

అందుకు సుముఖత వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఎన్ కౌంటర్ పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ కేసును సీబీఐకు అప్పగించాలంటూ పిటిషనర్ ముత్తు కృష్ణ సుప్రీంకు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement