అనంతపురం: వ్యవసాయ రుణమాఫీ పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని అనంతపురం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరూర్ వైశ్యా బ్యాంకు వద్ద బంగారం వేలం పాటను రైతులు సోమవారం అడ్డుకున్నారు.
రుణమాఫీ జరిగేవరకు వేలంపాట నిర్వహించకూడదని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో బ్యాంకు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చేసేదిలేక బ్యాంకు అధికారులు వేలంపాట నిలిపివేశారు.
అనంతపురంలో ఉద్రిక్తత
Published Mon, Sep 29 2014 8:08 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement