పారిపోతూ గోతిలోపడి స్మగ్లర్ మృతి | ganja seized in vishaka district, smuggler dies | Sakshi
Sakshi News home page

పారిపోతూ గోతిలోపడి స్మగ్లర్ మృతి

Published Mon, Mar 14 2016 12:32 PM | Last Updated on Mon, Oct 22 2018 1:59 PM

విజయనగరం జిల్లా పాడేరు మండలం వంతెడపల్లి అటవీ చెక్‌పోస్టు వద్ద సోమవారం మధ్యాహ్నం తనిఖీ చేస్తుండగా కారులో 100 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

పాడేరు : విజయనగరం జిల్లా పాడేరు మండలం వంతెడపల్లి అటవీ చెక్‌పోస్టు వద్ద సోమవారం మధ్యాహ్నం తనిఖీ చేస్తుండగా కారులో 100 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా కారును వదిలేసి ఇద్దరు పారిపోతుండగా పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో జి.మాడుగుల మండలం పులుసుమామిడి గ్రామానికి చెందిన నూకరాజు(30) అనే యువకుడు గోతిలోపడి మృతిచెందాడు. మరో వ్యక్తి పరారయ్యాడు. కారును, 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement