`సీమాంధ్రలో హీరోలవుదామని చూస్తున్నారు` | Gutta sukhender reddy slams kiran kumar reddy, seemandhra MPs | Sakshi
Sakshi News home page

`సీమాంధ్రలో హీరోలవుదామని చూస్తున్నారు`

Published Mon, Dec 23 2013 11:25 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

`సీమాంధ్రలో హీరోలవుదామని చూస్తున్నారు` - Sakshi

`సీమాంధ్రలో హీరోలవుదామని చూస్తున్నారు`

నల్గొండ:  తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర ఎంపీలపై చర్యలు తీసుకోవాడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

ఈ విషయం తెలిసే వారంతా సీమాంధ్రలో హీరోలవుదామని చూస్తున్నారని సుఖేందర్ విమర్శించారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులతో రేపు రాష్ట్రపతిని కలుస్తామని ఎంపీ గుత్తా సుఖేందర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement