హైదరాబాద్: 15 మంది సభ్యులతో లోక్సత్తా తెలంగాణ రాష్ట్ర పార్టీ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి బండారు రామ్మోహన్రావు కన్వీనర్గా, నందిపేట రవీందర్, పీఆర్ రావు, విజయేందర్రెడ్డి, లక్ష్మణ్ బాలాజీ కో కన్వీనర్లగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్నారాయణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.