డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ ఏడాది ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించిన ఎంబీబీఎస్ ఫైనలియర్ పార్టు-1 ఫలితాలను మంగళవారం విడుదల చేసింది.
విజయవాడ : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ ఏడాది ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించిన ఎంబీబీఎస్ ఫైనలియర్ పార్టు-1 ఫలితాలను మంగళవారం విడుదల చేసింది.
విద్యార్థులు తమ మార్కుల రీ-టోటలింగ్ కోసం సబ్జెక్టుకు రూ.2 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయకుమార్ తెలిపారు. ఫలితాలను http://ntruhs.ap.nic.in వెబ్సైట్లో పొందవచ్చును.