మంత్రి ప్రారంభోత్సవం.. టీచర్ల నుంచి మామూళ్లు | minister gunmen collects money from teachers | Sakshi
Sakshi News home page

మంత్రి ప్రారంభోత్సవం.. టీచర్ల నుంచి మామూళ్లు

Oct 13 2017 6:19 PM | Updated on Oct 14 2017 12:05 AM

minister gunmen collects money from teachers

రేపల్లె(గుంటూరు జిల్లా): రేపల్లెలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రారంభోత్సవం మంత్రి నక్కా ఆనంద్‌ బాబు చేతుల మీదుగా జరిగింది. అయితే కార్యక్రమం ఏర్పాట్లకు సంబంధించి అయిన ఖర్చును మంత్రి గన్‌మెన్లు, టీచర్ల నుంచి వసూలు చేశారు. టీచర్ల నుంచి సుమారు 10 వేల రూపాయలు గన్‌మెన్లు వసూలు చేయడాన్ని విలేకరులు కెమెరాల్లో బంధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement