గుంటూరు : గుంటూరు నగరంలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. లాలాపేటలోని యానాది కాలనీకి చెందిన ఓ బాలిక(15) బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
గురువారం మధ్యాహ్నం బాధితురాలు తల్లిదండ్రులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బాలికపై అత్యాచారం
Published Thu, Aug 20 2015 2:39 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement