'కిరణ్ రాష్ట్రాన్ని నట్టేట ముంచాడు' | MLA Shahjahan Basha takes on CM Kiran kumar Reddy | Sakshi

'కిరణ్ రాష్ట్రాన్ని నట్టేట ముంచాడు'

Feb 19 2014 12:16 PM | Updated on Jul 29 2019 5:31 PM

మదనపల్లి ఎమ్మెల్యే బాషా - Sakshi

మదనపల్లి ఎమ్మెల్యే బాషా

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ఎమ్మెల్యేలతోపాటు ఐదున్నర కోట్ల మంది ప్రజలను మోసం చేశారని చిత్తూరు జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం మదనపల్లిలో ఆరోపించారు.

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ఎమ్మెల్యేలతోపాటు ఐదున్నర కోట్ల మంది ప్రజలను మోసం చేశారని చిత్తూరు జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం మదనపల్లిలో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ విభజన ఆపేందుకు లాస్ట్ బాల్ వరకు పోరాడుతానంటూ చివరకు రాష్ట్రాన్ని నట్టేట ముంచేశాడని సీఎంపై నిప్పులు చెరిగారు.  సెప్టెంబర్ 1న చేసిన తాను చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నానని షాజహాన్ బాషా స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement