'అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదు' | not get back on no trust motion,says mysoora reddy | Sakshi
Sakshi News home page

'అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదు'

Published Fri, Jan 17 2014 5:37 PM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM

'అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదు' - Sakshi

'అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదు'

హైదరాబాద్:లోక్సభలో వైఎస్సార్ సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి తెలిపారు. కావాలనే టీడీపీ నేతలు దగుల్బాజీ విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.అవిశ్వాసానికి అవసరమైన మద్దతుకోసం కాంగ్రెస్-టీడీపీలు ఏరోజూ ప్రయత్నించలేదన్నారు. లోక్పాల్ బిల్లుకోసం అవిశ్వాసాన్ని వాయిదా వేయమని కోరామే తప్పా..ఉపసంహరించుకోలేదని మైసూరా తెలిపారు. టీడీపీ నేతలు అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులని విమర్శించారు.టీడీపీ చేస్తున్న సిగ్గులేని రాజకీయాలను చేసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement