యోగా పోటీల్లో నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి ప్రథమస్థానం | Nuziveedu Triple IT Students First Place In The Yoga Championship | Sakshi
Sakshi News home page

యోగా పోటీల్లో నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి ప్రథమస్థానం

Published Fri, Jan 10 2020 8:10 PM | Last Updated on Fri, Jan 10 2020 8:40 PM

Nuziveedu Triple IT Students First Place In The Yoga Championship - Sakshi

సాక్షి, నూజివీడుః కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఆలిండియా ఇంటర్‌ యూనివర్శిటీ యోగా చాంపియన్‌ షిప్‌ పోటీలు శుక్రవారం ముగిశాయి. మహిళా విభాగంలో నూజివీడు ట్రిపుల్‌ ఐటి విద్యార్థినులకు ప్రథమ స్థానం దక్కగా, పురుషుల విభాగంలో చెన్నై అన్నా యూనివర్శిటీ దక్కించుకున్నాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీ యోగా విద్యార్థులు మూడు ప్రధాన బహుమతులను గెలుచుకున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎమ్మెల్యే  మేకా ప్రతాప్‌ అప్పారావు, వీసీ హేమచంద్రారెడ్డి విజేతలకు బహుమతులను అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement