బొలేరోను ఢీకొన్న స్కార్పియో: ఒకరు మృతి | one killed in road accident in srikakulam district | Sakshi
Sakshi News home page

బొలేరోను ఢీకొన్న స్కార్పియో: ఒకరు మృతి

Published Wed, Jun 15 2016 8:15 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

శ్రీకాకుళం జిల్లా కంచిలి సమీపంలో రహదారిపై ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని స్కార్పియో వాహనం ఢీకొట్టింది. అనంతరం స్కార్పియో బోల్తా పడింది.

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా కంచిలి సమీపంలో రహదారిపై ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని స్కార్పియో వాహనం ఢీకొట్టింది. అనంతరం స్కార్పియో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అనంతరం  ఈ ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. రహదారిపై ఉన్న స్కార్పియో వాహనాన్ని పక్కకు తీసి... ట్రాఫిక్ను పునరుద్ధించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement