రాజమండ్రి హైవేపై కంటైనర్‌ బీభత్సం | peoples injured in road accident on rajahmundry highway | Sakshi
Sakshi News home page

రాజమండ్రి హైవేపై కంటైనర్‌ బీభత్సం

Jun 11 2017 12:08 PM | Updated on Aug 30 2018 4:10 PM

రాజమండ్రి సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఓ కంటైనర్ బీభత్సం సృష్టించింది.

రాజమండ్రి: రాజమండ్రి సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఓ కంటైనర్ బీభత్సం సృష్టించింది. ఆలమూరు మండలం మడికి గ్రామం వద్దగల హైవేపై  కంటైనర్ వేగంగా వస్తూ రోడ్డు పక్కన ఉన్నవారిపైకి దూసుకు వెళ్లింది. దీంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

అలాగే ఐదు ఆటోలు కూడా ధ్వంసమయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం రాజమండ్రిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement