రైల్వేకోడూరులో 22 ఎర్రచందనం దుంగలు లభ్యం | Police seize 22 Red sandalwood logs in YSR District | Sakshi
Sakshi News home page

రైల్వేకోడూరులో 22 ఎర్రచందనం దుంగలు లభ్యం

Published Tue, Jun 16 2015 2:54 PM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

Police seize 22 Red sandalwood logs in YSR District

వైఎస్సార్ జిల్లా (రైల్వే కోడూరు) : అక్రమంగా నిల్వ ఉంచిన 22 ఎర్ర చందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి అటవీ అధికారులు రైల్వే కోడూరు మండలంలోని  గుండాల ఏరు వద్ద సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ చోట నిల్వ ఉంచిన 24 దుంగలను సీజ్ చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరూ అరెస్టు కాలేదు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement