విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద నిర్వహించిన జిల్లా ఒలింపిక్ రన్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యోగాను పాఠ్యాంశాల్లో చేర్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. యోగా వంటి క్రీడల్లో భాగస్వామ్యం ఉన్న వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు.
'యోగాను పాఠ్యాంశాల్లో చేరుస్తాం'
Published Mon, Jun 22 2015 10:11 AM | Last Updated on Wed, May 29 2019 2:59 PM
Advertisement
Advertisement