ఏసీబీ వలలో పులిపాడు వీఆర్వో | Pulipadu VRO in ACB net | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో పులిపాడు వీఆర్వో

Published Thu, Feb 11 2016 2:36 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

Pulipadu VRO in ACB net

ఒంగోలు : ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడు వీఆర్వో రమాదేవి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ చిక్కారు. నంద్యాలకు చెందిన రవీంద్రారెడ్డి అనే రైతు పట్టాదారు పాసుపుస్తకం కోసం వీఆర్వో చెరుకూరి రమాదేవిని ఆశ్రయించాడు. పాసు పుస్తకం మంజూరు చేసేందుకు రూ. 6 వేలు డిమాండ్ చేసింది. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.  వారి సూచనల మేరకు గురువారం దర్శి గ్రామంలోని వీఆర్వో రమాదేవి స్వగృహంలో రైతు నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement