నలుగురు ఎర్రచందనం కూలీల అరెస్ట్ | Rs.2 lakhs worth red sandalwood seized in chittoor district | Sakshi
Sakshi News home page

నలుగురు ఎర్రచందనం కూలీల అరెస్ట్

Published Wed, Jul 1 2015 10:05 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement