16న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల భేటీ | Seemandhra Congress leaders decide to meet on 16th | Sakshi
Sakshi News home page

16న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల భేటీ

Published Fri, Feb 14 2014 12:52 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

16న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల భేటీ - Sakshi

16న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల భేటీ

హైదరాబాద్ :  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి కాసు కృష్ణారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. సీఎంతో భేటీ అనంతరం మంత్రి కాసు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈనెల 16న సీమాంధ్ర ఎమ్మెల్యేలు... ఎమ్మెల్సీలు... మంత్రుల సమావేశం జరుగుతుందన్నారు. అయితే ఈ భేటీలో సీఎం కొత్తపార్టీపై చర్చ.... ఎలక్షణ్ ఎజెండా కాదని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తమ లక్ష్యమని కాసు కృష్ణారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement