సీమాంధ్ర ఉద్యోగుల సమావేశం రసాభాస! | Seemandhra Employees pendown from January 27th | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ఉద్యోగుల సమావేశం రసాభాస!

Published Fri, Jan 24 2014 7:36 PM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

సీమాంధ్ర ఉద్యోగుల సమావేశం రసాభాస!

సచివాలయం సీమాంధ్ర ఉద్యోగుల సర్వ సభ్య సమావేశం రసాభాసగా మారింది.  అంతర్గంత కుమ్ములాటతో ఉద్యోగులు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. సర్వసభ్య సమావేశంలో సీమాంధ్ర ఉద్యోగులు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
 
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 27 నుంచి 30 వరకు పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు నిర్ణయించారు. ఫిబ్రవరి 20 తేది వరకు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలి సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు డిమాండ్ చేశారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement