జంగారెడ్డిగూడెంలో ఐదుగురు దొంగలు అరెస్ట్ | thieves arrested in JANGAREDDYGUDEM | Sakshi
Sakshi News home page

జంగారెడ్డిగూడెంలో ఐదుగురు దొంగలు అరెస్ట్

Published Sat, Apr 9 2016 4:57 PM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

thieves arrested in JANGAREDDYGUDEM

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో పలు చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగలను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 57 కాసుల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు వారిని తమదైన శైలిలో విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement