డివైడర్ను ఢీ కొన్న వాహనం: ముగ్గురు మృతి | three died in road accident, kurnool district | Sakshi
Sakshi News home page

డివైడర్ను ఢీ కొన్న వాహనం: ముగ్గురు మృతి

Published Fri, May 1 2015 8:17 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో వెళ్తున్న  ఐచర్ వాహనం డీవైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.  స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement