హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం యూఎస్ ప్రతినిధులు భేటీ అయ్యారు. లేక్వ్యూ గెస్ట్హౌస్లో ఈ సమావేశం జరిగింది. భేటీలో పలు అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు చంద్రబాబు మంగళవారం డెహ్రాడూన్ వెళ్లనున్నారు. ఐఏఎస్ల శిక్షణా తరగతుల క్లాసులో ఆయన ప్రసంగించనున్నారు.
చంద్రబాబుతో యూఎస్ ప్రతినిధుల భేటీ
Published Mon, Apr 20 2015 10:14 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement
Advertisement