నెల్లూరు రైల్వేస్టేషన్ను ఆధునీకరిస్తాం | venkaiah naidu inaugurates Escalator in nellore railway station | Sakshi
Sakshi News home page

నెల్లూరు రైల్వేస్టేషన్ను ఆధునీకరిస్తాం

Jul 19 2014 12:23 PM | Updated on Oct 20 2018 6:19 PM

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శనివారం నెల్లూరు రైల్వేస్టేషన్లో ఎస్కలేటర్ను ప్రారంభించారు.

నెల్లూరు : కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శనివారం నెల్లూరు రైల్వేస్టేషన్లో ఎస్కలేటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వేలైన్ను మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు.  బిట్రగుంటలో రైల్వే ప్రాజెక్ట్కు కృషి చేస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ కార్యకర్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మంత్రి కామినేని శ్రీనివాస్, దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement